1679
వికీపీడియా నుండి
1679 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1676 1677 1678 - 1679 - 1680 1681 1682 |
దశాబ్దాలు: | 1650 1660లు - 1670లు - 1680లు 1690లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- మార్చి 22: మద్రాసులోని సెయింట్ జార్జి ఫోర్ట్ గవర్నర్ రస్టెయిన్షామ్ మాస్టర్ మంగళగిరి దేవాలయాన్ని దర్శించాడు
- జూలై 2: డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు.
- అక్టోబరు 13: పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
జననాలు[మార్చు]
మరణాలు[మార్చు]
- ఫిబ్రవరి 5: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్ డచ్ కవి మరియు నాటక రచయిత (జ.1587)