1904
వికీపీడియా నుండి
1904 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1901 1902 1903 - 1904 - 1905 1906 1907 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- జూలై 1: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్లో ప్రారంభమయ్యాయి.
జననాలు[మార్చు]
- ఫిబ్రవరి 29: రుక్మిణీదేవి అరండేల్, ప్రముఖ కళాకారిణి. (మ.1986)
- మార్చి 28: చిత్తూరు నాగయ్య, ప్రముఖ నటుడు.
- ఏప్రిల్ 8: జాన్ రిచర్డ్ హిక్స్, ప్రముఖ ఆర్థికవేత్త.
- జూలై 1: పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (మ.1976)
- జూలై 4: నేదునూరి గంగాధరం, ప్రముఖ తెలుగు రచయిత. (మ.1970)
- జూలై 12: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
- జూలై 13: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (మ.1993)
- జూలై 29: జె.ఆర్.డి.టాటా, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు. (మ.1993)
- ఆగష్టు 28: దాట్ల సత్యనారాయణ రాజు, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.
- అక్టోబర్ 2: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)
- నవంబరు 3: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (మ.1986)
- నవంబరు 13: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు. (మ.1982)
- : పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (మ.1998)
మరణాలు[మార్చు]
- : పూండ్ల రామకృష్ణయ్య, ప్రముఖ తెలుగు పండితుడు, విమర్శకుడు. (జ.1860)