1940
వికీపీడియా నుండి
1940 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1937 1938 1939 - 1940 - 1941 1942 1943 |
దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
జననాలు[మార్చు]
- జనవరి 12: ఎం.వీరప్ప మొయిలీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
- జనవరి 13: అంబటి బ్రాహ్మణయ్య, ప్రముఖ రాజకీయ వేత్త. (మ.1940)
- జనవరి 20: ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు మరియు రాజకీయ నాయకుడు.
- ఫిబ్రవరి 2: జె.భాగ్యలక్ష్మి, ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
- జూన్ 16: ఇచ్ఛాపురపు రామచంద్రం, ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)
- జూలై 16: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు మరియు రచయిత. (మ.2014)
- జూలై 21: శంకర్ సిన్హ్ వాఘేలా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
- ఆగష్టు 21: లక్ష్మా గౌడ్, చిత్రకారుడు.
- సెప్టెంబర్ 24: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994)
- నవంబరు 2: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, (మ.1940)
- నవంబర్ 3: పెండ్యాల వరవరరావు, విప్లవ రచయిత.
- నవంబర్ 27: బ్రూస్ లీ, ప్రపంచ ప్రసిద్ధ యుద్ధ వీరుడు. (మ.1973)
- డిసెంబర్ 20: యామినీ కృష్ణమూర్తి, ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య కళాకారిణి .
- డిసెంబర్ 23:ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత.
- : లీలా నాయుడు, ప్రఖ్యాత నటీమణి మరియు ప్రపంచ సుందరి. (జ.2009)
- : పి.వి.రంగారావు, మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940)
మరణాలు[మార్చు]
- జనవరి 1: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
- జనవరి 22: గిడుగు రామమూర్తి, ప్రముఖ తెలుగు భాషావేత్త. (జ.1863)
- ఏప్రిల్ 12: భోగరాజు నారాయణమూర్తి, ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. (జ.1891)
- మే 21: కౌతా ఆనందమోహనశాస్త్రి, ప్రముఖ చిత్రకారులు. (జ.1908)
- జూన్ 21: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (జ.1889)
- అక్టోబరు 7: కూచి నరసింహం, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
- అక్టోబరు 27: కొమురం భీమ్, హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)
- అక్టోబరు 29: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1863)