1949
వికీపీడియా నుండి
1949 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1946 1947 1948 - 1949 - 1950 1951 1952 |
దశాబ్దాలు: | 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
జననాలు[మార్చు]
- జనవరి 12: గుండప్ప విశ్వనాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- జూలై 1: వెంకయ్యనాయుడు, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు.
- జూలై 8: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. (మ.2009)
- జూలై 17: రంగనాథ్, విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. (మ.2015)
- ఆగష్టు 1: గల్లా అరుణకుమారి, చిత్తూరు జిల్లాకు చెందిన మాజి మంత్రి.
- ఆగష్టు 1: దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, ప్రముఖవిమర్శకులు, భాషాశాస్త్ర పండితులు, ఎమెస్కో గౌరవ సంపాదకులు.
- ఆగష్టు 11: దువ్వూరి సుబ్బారావు, భారతీయ రిజర్వ్ బాంక్ 22వ గవర్నర్.
- ఆగష్టు 15: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996)
- ఆగష్టు 15: దేవిప్రియ, ప్రముఖ కవి.
- ఆగష్టు 21: అహ్మద్ పటేల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ర నాయకుడు.
- ఆగష్టు 23: బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు.
- ఆగష్టు 28: డబ్బింగ్ జానకి, ప్రముఖ దక్షిణభారత చలన చిత్ర నటి.
- సెప్టెంబర్ 14: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. (మ.2012)
- నవంబర్ 15: మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలుగు రచయిత.
మరణాలు[మార్చు]
- జనవరి 20: తేజ్ బహదూర్ సప్రూ, భారత జాతీయోద్యమ నాయకుడు.
- మార్చి 2: సరోజినీ నాయుడు, భారత కోకిల. (జ.1879)
- ఆగస్టు 15: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866)
- ఆగస్టు 30: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి. (జ.1899)
- నవంబరు 10: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (జ.1911)
- నవంబరు 15: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (జ.1910)