1939
వికీపీడియా నుండి
1939 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1936 1937 1938 - 1939 - 1940 1941 1942 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- జనవరి 29: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
- సెప్టెంబరు 1: రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది.
- డిసెంబరు 4: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజి భవనం ప్రారంభం.
జననాలు[మార్చు]
- జనవరి 1: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు.
- ఫిబ్రవరి 9: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (మ.2011)
- ఫిబ్రవరి 21: సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015)
- ఫిబ్రవరి 22: కలువకొలను సదానంద, ప్రముఖ బాల సాహిత్య రచయిత.
- ఫిబ్రవరి 24: జాయ్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నటుడు.
- మార్చి 3: ఎం.ఎల్.జయసింహ, భారతీయ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు.
- మార్చి 31: సయ్యద్ హుసేన్ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(మ.2008)
- ఏప్రిల్ 7: ఆడెపు చంద్రమౌళి, వరంగల్లు జిల్లాకు చెందిన కవి.(మ.2009)
- ఏప్రిల్ 13: సీమస్ హీనీ, సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత మరియు నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013)
- ఏప్రిల్ 14: గొల్లపూడి మారుతీరావు, ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి.
- ఏప్రిల్ 21: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
- ఏప్రిల్ 22: శీలా వీర్రాజు, కవి, రచయిత, చిత్రకారుడు.
- మే 20: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. (మ.2014)
- జూన్ 2: విష్ణు నారాయణ్ నంబూత్రి, మళయాళ కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- జూన్ 15: దస్తగిరి అచ్చుకట్ల చిన్న, సుషుమ సాహిత్య మాసపత్రిక సంపాదకుడు.
- జూన్ 19: నూతలపాటి సాంబయ్య, నాటకరంగ ప్రముఖుడు.
- జూన్ 20: రమాకాంత్ దేశాయ్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.(మ.1998)
- జూన్ 22: అడాయీ యోనత్, ఇజ్రాయిల్కు చెందిన మహిళా శాస్త్రవేత్త, రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.
- జూన్ 27: బొజ్జా తారకం, ప్రముఖ హేతువాది. పౌరహక్కుల నేత. (మ.2016)
- జూన్ 30: సుంకర వెంకట ఆదినారాయణరావు, పేరుపొందిన ఎముకల వైద్యనిపుణుడు.
- జూలై 1: కొలకలూరి ఇనాక్, ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి
- జూలై 2: మల్లెల గురవయ్య, ప్రముఖ కవి. మదనపల్లి రచయితల సంఘం (మరసం) స్థాపకుడు. (మ.2016)
- జూలై 3: లకంసాని చక్రధరరావు, "తెలుగు వ్యుత్పత్తి కోశం" సంపాదకుడు
- జూలై 10: కేతు విశ్వనాథ రెడ్డి, ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు.
- జూలై 30: గోపరాజు సమరం, ప్రముఖ వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు మరియు ప్రముఖ రచయిత.
- జూలై 31: నండూరి పార్థసారథి, రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు.
- ఆగష్టు 12: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని.(మ.2016)
- ఆగష్టు 17: మోదడుగు విజయ్ గుప్తా, కొరియా శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆంధ్రుడు.
- సెప్టెంబర్ 23: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత.
- అక్టోబరు 1: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
- అక్టోబరు 23: భగవాన్, చిత్రకారుడు. (మ.2002)
- అక్టోబరు 27: చలసాని ప్రసాదరావు, ప్రముఖ రచయిత, చిత్రకారుడు. (మ.2002)
- నవంబర్ 21: హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి.
- డిసెంబర్ 15: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (మ.1975)
- డిసెంబర్ 21: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (మ.2007)
మరణాలు[మార్చు]
- ఫిబ్రవరి 18: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్ర సభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888)
- మే 26: రఘుపతి వేంకటరత్నం నాయుడు, ప్రముఖ విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862)
- సెప్టెంబరు 23: సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త.(జ.1856)
- సెప్టెంబరు 27: దాసు విష్ణు రావు, సుప్రసిధ్ధ న్యాయవాది. (జ.1876)
- అక్టోబర్ 1: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)
- నవంబర్ 27: చర్ల నారాయణ శాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత మరియు విమర్శకుడు. (జ.1881)
- డిసెంబరు 3: ఓలేటి వేంకటరామశాస్త్రి, ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)