1943 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- ఫిబ్రవరి 27: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
- మార్చి 9: బాబీ ఫిషర్, ప్రముఖ చదరంగం క్రీడాకారుడు.
- మే 1: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
- ఆగష్టు 6: కె.శివారెడ్డి, సుప్రసిద్ధ వచన కవి, అభ్యుదయ కవి, విప్లవకవి.
- సెప్టెంబరు: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త.
- అక్టోబరు 2: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
- అక్టోబరు 6: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
20వ శతాబ్దం
|
|
సంవత్సరాలు |
|
|
శతాబ్దాలు |
|
|