1952
వికీపీడియా నుండి
1952 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1949 1950 1951 - 1952 - 1953 1954 1955 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- మే 15: భారతదేశ మొట్టమొదటి లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించారు.
- జూలై 19: 15వ వేసవి ఒలింపిక్ క్రీడలు హెల్సింకి లో ప్రారంభమయ్యాయి.
- డిసెంబర్ 15: ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారు.
జననాలు[మార్చు]
- ఫిబ్రవరి 14: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ ప్రముఖ మహిళా నాయకురాలు.
- మార్చి 7: వివియన్ రిచర్డ్స్వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.
- మార్చి 19: మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
- మార్చి 29: కె.ఎన్.వై.పతంజలి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.2009)
- జూన్ 1: సబ్బం హరి, రాజకీయనాయకుడు
- జూన్ 3: బండి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, నవలాకారుడు.
- ఆగష్టు 25: దులీప్ మెండిస్, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- నవంబరు 5: వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి..
మరణాలు[మార్చు]
- సెప్టెంబర్ 9: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు. (జ.1910)
- డిసెంబర్ 15: పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి. (జ.1901)
- డిసెంబర్ 18: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)